HC On Non Hindus In Mandir: హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతి.. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయండి.. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
ఆలయాల్లో ప్రవేశానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతించాలని సూచించింది.
Chennai, Jan 31: ఆలయాల్లో (Temples) ప్రవేశానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి (Tamil Nadu Government) మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) కీలక ఆదేశాలు జారీచేసింది. హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతించాలని సూచించింది. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొంది. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దని, ఒకవేళ అలాంటి వారిని ఆలయాలలోకి అనుమతిస్తే, హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
If a non-Hindu who declines to follow the customs and practices of the Hindu religion is allowed inside the temple, it would affect the sentiments of Hindus: Madras High Court
Read full story: https://t.co/Kn5Lnoc4iG pic.twitter.com/aZesp8W3nr
— Bar & Bench (@barandbench) January 31, 2024
'A temple is not a tourist or picnic spot', Madras high court said Tuesday, directed to install boards at all shrines in #TamilNadu mentioning that "non- Hindus are not allowed inside the temple beyond the #Kodimaram (flagpole)". pic.twitter.com/GNQuXmKHuM
— editorji (@editorji) January 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 31, 2024 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

