Karnataka Horror: ఆన్ లైన్ గేమింగ్ లో రూ. 65 లక్షలు కోల్పోయిన యువకుడు.. బలవన్మరణం.. కర్ణాటకలో ఘోరం
కర్ణాటకలో ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేమింగ్ కి బానిసైన విజిత్ శాంతారామన్ హెగ్డే అనే యువకుడు రూ. 65 లక్షలు కోల్పోయాడు. దీంతో గత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సిరిసీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు.
Bengaluru, July 3: కర్ణాటకలో (Karnataka) ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేమింగ్ (Online Gaming)కి బానిసైన విజిత్ శాంతారామన్ హెగ్డే అనే యువకుడు రూ. 65 లక్షలు కోల్పోయాడు. దీంతో గత శుక్రవారం ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సిరిసీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు.
#Karnataka man addicted to online games loses Rs 65 lakh, dies by suicide
— Express Bengaluru (@IEBengaluru) July 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 03, 2023 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

