తిరుచ్చి | తిరుచ్చి విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX-682 ద్వారా సింగపూర్‌కు బయలుదేరిన ఓ ప్రయాణికుడి కాలి చెప్పు నుండి రూ. 7.73 లక్షలకు సమానమైన USD 9,600 విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ బండారం బయటపడిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)