Anantha Padmanabhaswamy Temple: అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి.. శాకాహార మొసలి బబియా మరణించిన ఏడాదికి ప్రత్యక్షం (వీడియోతో)
కేరళలోని కాసర్ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో శాకాహార మొసలి ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది.
Hyderabad, Nov 14: కేరళలోని (Kerala) కాసర్ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి (Anantha padmanabha swamy) ఆలయ కొలనులో శాకాహార మొసలి (Crocodile) ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది. నవంబర్ 8న కొందరు భక్తులు కొలనులో ఈ మొసలిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తాము ఆలయ పూజారికి చెప్పామని అధికారులు తెలిపారు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరో మొసలి కొలనులోకి రావడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇలా వచ్చిన మూడో మొసలి ‘బబియా’ అని వివరించారు.
Babiya the crocodile which lived in Ananthapuram Temple pond, #Kerala, for 77 yrs passed away last yr.
One yr later a new one appeared in pond yestday.
B4 Babiya there lived another crocodile which was killed by a british soldier. Next day Babiya appeared.
The legacy continues. pic.twitter.com/Q1MW9qSbrm
— Yuvraj Gokul (@yuvrajsays) November 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 14, 2023 08:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

