India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ
BCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli
- Read in
- తెలుగు
విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి వైదొలిగాడు. ఈ పరిణామాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్కు కోహ్లీ తెలియజేసినట్లు భారత క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ సమయంలో కోహ్లీ గోప్యతను గౌరవించాలని బీసీసీఐ అభిమానులను కోరింది. అయితే ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. జనవరి 25 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Here's BCCI Tweet
🚨 NEWS 🚨
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
— BCCI (@BCCI) January 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 22, 2024 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

