ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు జిల్లాలను వరదలు అతాలకుతలం చేసిన సంగతి విదితమే. ఈ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్ లో భాగంగా ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ కడప జిల్లాలో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌ ను చూసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల మ‌హిళ‌లు క‌న్నీరు ఆపుకోలేక‌పోయారు. బోరున విల‌పిస్తూ త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. అంద‌రినీ ఆదుకుంటామ‌ని జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. అక్క‌డ అధికారులు కొన‌సాగిస్తోన్న స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి జ‌గ‌న్ అడిగి తెలుసుకున్నారు. కాగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో జ‌గ‌న్ నేడు, రేపు ప‌ర్య‌టించ‌నున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)