ఆంధ్రప్రదేశ్‌లో మరో నలుగురికి ఓమిక్రాన్ వేరియంట్‌ సోకింది. ఈ కేసులతో #Omicron బారిన పడిన వారి సంఖ్య 28కి పెరిగింది. కాగా నిన్న ఏడు మందికి ఒమిక్రాన్ సోకిన సంగతి విదితమే. తాజాగా యుకే నుంచి వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరొకరు వారితో కలిసి ప్రయాణం చేసిన వారికి కొత్త వేరియంట్ సోకింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)