Coca Cola in Telangana: తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకా కోలా, సంస్థ చరిత్రలో ఇంత వేగంగా భారీ పెట్టుబడి, విస్తరణ చేయడం ఇదే మొదటిసారి
తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కోకా కోల సంస్థ ప్రకటించింది. తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్లో అదనంగా 647 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్తో సమావేశమైన కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి ఈ మేరకు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు కోకా కోల సంస్థ ప్రకటించింది. తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్లో అదనంగా 647 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్తో సమావేశమైన కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి ఈ మేరకు ప్రకటించారు. వరంగల్ లేదా కరీంనగర్ ప్రాంతంలో తన రెండో నూతన తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో తన పెట్టుబడులను రెట్టింపు చేయడం ద్వారా మొత్తంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో 2500 కోట్లు పెట్టుబడి పెట్టిన కోకా కోల సంస్థ, చరిత్రలో ఇంత వేగంగా భారీ పెట్టుబడి, విస్తరణ చేయడం ఇదే మొదటిసారి.

Cola Cola doubles down on its investment plans in Telangana!
✳️ Bolstered by the support from the Telangana government, Hindustan Coca Cola Beverages Pvt Ltd (HCCB) has committed an additional investment of Rs. 647 Cr in the greenfield plant which is under construction at Banda… pic.twitter.com/RqIKIxXO6j
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 26, 2023 02:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

