Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు

ముగిసింది అనుకున్న కరోనా మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Corona Danger Bells in Warangal: వరంగల్ లో డేంజర్‌ బెల్స్ మోగిస్తోన్న కరోనా.. తొమ్మిది మంది  చిన్నారులకు వైరస్.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Warangal, Dec 31: ముగిసింది అనుకున్న కరోనా (Corona) మళ్లీ డేంజర్‌ బెల్స్‌ (Danger Bells) మోగిస్తోంది. ముఖ్యంగా వరంగల్ (Warangal) లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో 9 మంది చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కోవిడ్-19 కేసులు నమోదుకావడం పెరుగుతోన్న తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 4వేలకు చేరువైంది. కోవిడ్ మరణాలు సైతం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే కరోనా కారణంగా ఏడుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

Ration Cards E-KYC: రేషన్‌ కార్డుల ఈ-కేవైసీకి జనవరి 31ని డెడ్‌ లైన్ గా ప్రకటించిన తెలంగాణ పౌరసరఫరాల శాఖ

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 31, 2023 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).