Robbery Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి
హైదరాబాద్ మేడ్చల్లో ఈరోజు పట్టపగలు చోరీ ఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు దుండగులు శ్రీ జగదాంబ జ్యువెలర్స్పై దాడి చేసి యజమాని మెడ కింద కత్తితో పొడిచి బంగారం డిమాండ్ చేశారు. గాయపడిన యజమాని వారిని తోసి బయటకు పరిగెత్తాడు
హైదరాబాద్ మేడ్చల్లో ఈరోజు పట్టపగలు చోరీ ఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు దుండగులు శ్రీ జగదాంబ జ్యువెలర్స్పై దాడి చేసి యజమాని మెడ కింద కత్తితో పొడిచి బంగారం డిమాండ్ చేశారు. గాయపడిన యజమాని వారిని తోసి బయటకు పరిగెత్తాడు. దొంగలు దొంగలు అంటూ అరవడంతో వారు బైక్పై పరారయ్యారు. కొంత బంగారం చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు. ఈ దృశ్యం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గాయపడిన యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి
Here's Videos
A #Robbery in #Medchal, #Hyderabad in broad daylight, today
Two #robbers in burqas barged into Shri Jagdamba Jewellers, attacked the owner with knife and asked gold. The injured owner pushed him and run out and sounds Chor, Chor. The #Thieves escaped on bike, captured on #CCTV. pic.twitter.com/lFFSKlwZLJ
— Surya Reddy (@jsuryareddy) June 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 20, 2024 10:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

