Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ఉద్యోగులు

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ఉద్యోగులు
Hyderabad Vijayawada Highway is closed Due Heavy Floods (Photo-Video Grab)

Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) తెలంగాణ (Telangana) అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి ల‌చ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న వ‌ర్షాల‌తో భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని ఆయన అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 03, 2024 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).