Telangana Elections 2023: నీలం మధు,అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డిలకు షాక్, నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ఇదిగో
తెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పటాన్ చెరు స్థానాన్ని ఏఐసీసీ మార్చింది. నీలం మధుకు కేటాయించిన పటాన్ చెరు సీటును.. కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు.
తాజాగా ప్రకటించిన అభ్యర్థులు:
సూర్యాపేట: రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
పటాన్ చెరు: కట్ట శ్రీనివాస్ గౌడ్
మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
చార్మీనార్: మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్
Here's List
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to Telangana Assembly.👇🏼 pic.twitter.com/UUCfAtqFUM
— Congress (@INCIndia) November 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 10, 2023 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

