'Congratulations India': కంగ్రాట్స్ ఇండియా, కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్
శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి దిశగా దూసుకువెళ్లింది. మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ గగనతలంలోకి పయనమైంది.
శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 నింగికి ఎగిరింది. ఎల్ఎంవీ3 రాకెట్ ద్వారా ఆ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి దిశగా దూసుకువెళ్లింది. మధ్యాహ్నం 2.35 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ గగనతలంలోకి పయనమైంది. ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ .. చంద్రుడి ఉపరితలంపై దిగే ఛాన్సు ఉంది.. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేస్తూ, "కంగ్రాట్స్ ఇండియా" అన్నారు. ఇదిలా, చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సంబరాలు అంబరాన్నంటాయి.

ANI Video
#WATCH | ISRO chief S Somanath says, "Chandrayaan-3 has started its journey towards the moon. Our dear LVM3 has already put Chandrayaan-3 craft into the precise around earth...Let us wish all the best for the Chandrayaan-3 craft to make its farther orbit raising manoeuvres and… pic.twitter.com/S6Za80D9zD
— ANI (@ANI) July 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 14, 2023 03:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

