Pig Kidney Transplant: పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల అనంతరం విషాదం
పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు.
Newdelhi, May 13: పంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (Pig Kidney Transplant) చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్ స్లేమాన్ (62) తాజాగా మృతిచెందారు. రెండు నెలల కిందట స్లేమాన్ కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని (Pig Kidney) అమర్చారు. అది సక్సెస్ అయింది కూడా. దీంతో ఆపరేషన్ అయిన రెండు వారాల అనంతరం అతడిని డిశ్చార్జి చేశారు. అయితే, తాజాగా ఆయన మరణించారు. అయితే, స్లేమాన్ ఆకస్మిక మరణానికి, శస్త్రచికిత్సకు ఎలాంటి సంబంధం లేదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు మృతుడికి ఉన్నట్టు గుర్తుచేశాయి.
US man who became first recipient of pig kidney dies 2 months after historic transplant
Richard Slayman passed away after receiving a pig kidney transplant at Massachusetts General Hospital in March 2024.
He was discharged two weeks post-surgery, with surgeons predicting the… pic.twitter.com/JvX1EPtg4Q
— NEXTA (@nexta_tv) May 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2024 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

