Mandir Vandalised in Canada: కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్ లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు దాడికి తెగించారు.
Newdelhi, July 23: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్ లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు దాడికి తెగించారు. ఆలయం గోడలపై గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్ మండిపడింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హెచ్చుమీరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.
భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు
BAPS Swaminarayan Mandir (a Hindu temple) in Edmonton, Canada, is vandalised again.
MP Chandra Arya (@AryaCanada) asks law enforcement agencies to take this issue up seriously.@BapsCanada pic.twitter.com/JQj9rbJaWb
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) July 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 23, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

