I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సివాన్ జిల్లాలో రోడ్డు మీదకొచ్చి పాటలు పాడుతున్నందుకు ట్రాన్స్జెండర్ భార్యను ఓ భర్త కత్తితో ( Man brutally stabs transgender wife) పొడిచాడు.
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు (Intranasal COVID-19 Vaccine) డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ను ఎమర్జెన్సీగా వాడేందుకు ప్రభుత్వం అనుమతి (Intranasal COVID-19 Vaccine Approved in India) ఇచ్చింది.
తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిదంబరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల అధికారులు గురువారం మరుగుదొడ్డి సమీపంలో మగబిడ్డ మృతదేహాన్ని కనుగొన్న తర్వాత, శుక్రవారం రాత్రి పోలీసులు ఆ పాఠశాలలోని 11వ తరగతి విద్యార్థి ప్రసవించినట్లు (Class 11 Girl Gives Birth in School Toilet) గుర్తించారు.
తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు (Telangana Assembly Session 2022) ఈ నెల 12 వరకు వాయిదా పడ్డాయి. కాగా ఈ రోజు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను ( Nellore & MGR Sangam Barrages) మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఎన్నో దశాబ్దాల నెల్లూరు జిల్లా వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.
జింబాబ్వేలో కొత్తగా పుట్టుకొచ్చిన మీజిల్స్ వ్యాధి (measles outbreak) కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు (killed 700 children) మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంతో 65 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ (attacked with acid in Nellore) పోసిన నిందితుడు ఆపై గొంతు (Girl's throat slit) కోశాడు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి (Late CM YSR) హయాంలో జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు ప్రారంభించారు. దీంతో సింహపురి వాసుల ఆశలు ఊపిరిపోసుకున్నాయి.
రోగి పరిస్థితిని గమనించిన డాక్టర్ అర్జున్ అడ్నాయక్ వెంటనే స్పందించారు. తన కుర్చీ నుంచి లేచి రోగి వద్దకు వెళ్లారు. తన చేతి పిడికిలితో రోగి ఛాతిపై సీపీఆర్ చేశారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాజస్దాన్లోని జైసల్మీర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన యువకుడు.
నిజామాబాద్ (Nizamabad) పంట కాలువల్లో నీళ్లు పారాలా?.. మతపిచ్చి మంటలతో రక్తాలు పారాలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని 'సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM YS Jagan ) అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్ఐపీబీ) (State Investment and Promotion Board) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి.పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు అరెస్ట్ కూడా అయ్యాడు
కదులుతున్న రైలులో కామాంధులు ఒంటిరిగా ప్రయాణిస్తున్న మహిళపై తెగబడ్డారు. ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేయగా ప్రతిఘటించడంతో నడుస్తున్న రైలులో నుంచి (Woman Kicked Off Train) బయటకు తోసేశారు.
రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో (failing virginity test) భర్త, అత్తామామలు ఆమెను బజారుకీడ్చారు.
భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (Teacher’s Day 2022) సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (Chief Minister Y.S. Jagan Mohan Reddy) హాజరయ్యారు. డాక్టర్ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
నిన్న జరిగిన మ్యాచ్ లోని 18వ ఓవర్లో రవి బిష్ణోయి బౌలింగ్లో అర్ష్దీప్ జారవిడిచిన క్యాచ్ వల్ల రోహిత్ సేన భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.అర్ష్దీప్ తప్పిదంతో బతికిపోయిన పాక్ ఆటగాడు అసిఫ్ అలీ.. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ బాదాడు.
కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఓ నకిలీ ఎస్ఎంఎస్ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన కింద అర్హులైన వ్యక్తులకు నెలవారీగా ఆకర్షణీయమైన శాలరీ వస్తుందని.. ఇందుకోసం కింద పేర్కొన్న లింక్పై క్లిక్ చేయాలంటూ వస్తోన్న సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.