I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ పరాజయంపై (India and Pakistan)కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఒత్తిడి సహజమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. రిజ్వాన్, నవాజ్ల జోడీని విడదీయలేకపోయాం.
సూపర్ 4లో పాక్ చేతిలో ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఆసియాకప్ ఫైనల్స్ కు (Asia Cup 2022) చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి.
దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో (Weather Forecast) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని (Heavy Rains to hit in Telugu States) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఏసీ ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చార్జీల తగ్గింపు తాత్కాలికమేనని పేర్కొంది. ఈ క్రమంలో పలు రూట్లలో నడిచే ఏసీ బస్సుల్లో 10 నుంచి 20 శాతం మేర చార్జీలు తగ్గాయి.
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్ ఛాంబర్.
వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఇదే ఏడాది జూన్లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది.
పాత ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ షాకింగ్ న్యూస్ తెలిపింది. కొన్ని పాత ఐఫోన్లకు అక్టోబర్ నెల నుంచి సపోర్ట్ చేయడం కంపెనీ ఆపివేయనుంది. రానున్న అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్ల కోసం వాట్సాప్ పనిచేయదని (WhatsApp to stop working) తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం, 2022 నాటి బలమైన ఉష్ణమండల తుఫాను (Super Typhoon Hinnamnor) తూర్పు చైనా సముద్రం వైపు దూసుకుపోతోంది, జపాన్ యొక్క దక్షిణ దీవులను ఇది వణికిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలోబల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు (Bulk Drug Park in AP) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇందుకోసం కేంద్రం రూ. వేయి కోట్లను కేటాయించింది.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సొంత చెల్లెలిపైనే కామాంధుడైన అన్న అఘాయిత్యానికి (Minor sister sexually abused) పాల్పడ్డ దారుణం వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర తండ్రికి నివాళులు ( CM YS Jagan pays homage ) అర్పించారు.
నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం సంచలనం రేపిన దంపతులు హత్య కేసు మిస్టరీ (Andhra double murder case) వీడింది. జంట హత్యల కేసులను (Nellore Couple Murder Case) పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్లో సప్లయర్గా పని చేస్తున్న శివనే (handiwork of canteen worker)వారిని హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మిస్టరీగా మారిన ట్రాన్స్జెండర్ హత్య కేసును (Madhya Pradesh mysterious death case) పోలీసులు చేధించారు. అతి తక్కువ కాలంలోనే కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు (accused arrested) చేశారు.
వీదేశీ మారకపు వ్యాపారం పేరుతో వేలాది మంది అభిమానులను ఓ యూట్యూబ్ స్టార్ (YouTube Star Nutty) నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 77 మిలియన్ డాలర్లకు(77 Million Singapore Dollars) (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది.
పెళ్లయ్యాక బరువు పెరగడంతో ఓ వ్యక్తి తన భార్యను ఇంటి నుంచి గెంటేసి (Meerut man throws wife out of house)విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నజ్మా అనే మహిళ, తన భర్త సల్మాన్ తరచుగా తనను లావుగా ఉన్నానంటూ అవమానించేవాడని (files for divorce as she gains weight after marriage) తన బరువు పెరగడంపై తనను కొట్టాడని ఆరోపించింది.
బంగారం ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా (Gold prices today fall) తగ్గాయి. కొత్త నెల సెప్టెంబర్ ప్రారంభంలోనే వెండి రేట్లు వివిధ నగరాలలో భారీగా క్రాష్ అయ్యాయి
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కరీంబా గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 90 ఏళ్ల వృద్ధుడికి కేరళ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.మూడేళ్ల శిక్షతో పాటు, 2020లో తన పొరుగున ఉన్న 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సతీష్ కుమార్ రూ. 50,000 జరిమానా విధించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లాలో (CM Jagan Kadapa Tour Schedule) మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు.. పర్యటన వివరాలను (CM YS Jagan YSR Kadapa District Tour) వెల్లడించారు.
అవినీతి, పెగాసస్ స్పైవేర్తో సహా పలు ఆరోపణలపై (Pegasus Spyware Row) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీలపై భారతీయ అమెరికన్ డాక్టర్ అమెరికాలో దావా వేశారు.