I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పన్వేల్లో ఒక అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చి వస్తున్న నరేంద్ర పెరియార్ అనే జొమాటో ఎగ్జిక్యూటివ్కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను లిఫ్ట్లో కిందకు వచ్చే సరికి ఎదురుగా ఒక జర్మన షెపర్డ్ డాగ్ కనిపించింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుందామంటూ యువతిని అడగగా, ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు ఓ యువకుడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా (CM KCR distributes cheques to families of Galwan soldiers) సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు అందజేశారు.
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి (forced out of Murumatu village) తరిమేశారు. వారి కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు.
ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఒడిశాలోని పూరీ బీచ్లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్ఫుల్గా రూపొందించారు.
వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు.
ఏపీలోని కృష్ణా జిల్లాలో మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) ఎస్ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్కుమార్ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు
వివాదాస్పద ప్రదేశంలో గణేశ్ ఉ త్సవ వేడుకలను అనుమతించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు బుధవారం బెంగళూరులోని ఈద్గా మైదాన్ ప్రాంగణంలో (Idgah Maidan in Bengaluru) సుమారు 1,500 మంది పోలీసులను (Police Fortress) మోహరించారు.
తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ (Govt teacher arrested) చేశారు.
తాజా అప్ డేట్ ప్రకారం మరో రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 4)న తొలి పోరు జరిగే అవకాశం ఉండగా సెప్టెంబర్ 11న (ఆదివారం) మరో పోరులో (India vs Pakistan) తలపడే అవకాశం ఉంది. అదీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.
లగ్జరీ హోటల్ చైన్ ఒబెరాయ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టుల్లో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని, తద్వారా 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో సోమవారం తెలిపింది.
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భార్య, బీజేపీ రాజకీయ నాయకురాలు సీమా పాత్ర (BJP leader Seema Patra ) రాంచీలోని తన నివాసంలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 29 ఏళ్ల మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బిహార్లోని నవాడా ఏరియాలోని భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి వద్దు బాబోయ్ అంటూ పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి ( Woman Runs After Groom On Road) పట్టుకుంది. వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఏపీలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Tata Advanced Systems Limited) ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
బెంగళూరులోని చామరాజ్పేటలోని ఈద్గా మైదాన్లో గణేష్ చతుర్థి ఉత్సవాలకు (Ganesh Chaturthi Celebrations At Idgah Maidan) అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ అక్కడి భూ వినియోగానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు (Supreme Court Orders Status Quo) జారీ చేసింది
కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించాడు.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీకొట్టింది.
ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే (Iraq Political Crisis) ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. అలాగే మొఖ్తదా సదర్ తన పార్టీ కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు (monkeypox cases) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 17 వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించింది.
వినాయక చవితిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు , ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం, వినాయక చవితి 2022 ఆగస్టు 31న వస్తుంది. గణేశోత్సవం అనంత చతుర్దశి వరకు పది రోజుల పాటు జరుపుకుంటారు , ఈ సంవత్సరం అనంత చతుర్దశి 2022 సెప్టెంబర్ 9, 2022న వస్తుంది.