Karnataka: పొలంలో టమోటాలను వదలని దొంగలు, అర్థరాత్రి రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, పోలీసులను ఆశ్రయించిన మహిళా రైతు

జూలై 4వ తేదీన రాత్రి కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.

Karnataka: పొలంలో టమోటాలను వదలని దొంగలు, అర్థరాత్రి రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, పోలీసులను ఆశ్రయించిన మహిళా రైతు
Farmer Alleges Tomatoes Stolen Her Farm (photo-ANI)

Farmer Alleges Tomatoes Stolen Her Farm:  జూలై 4వ తేదీన రాత్రి కర్ణాటకలోని  హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.

మహిళా రైతు పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, విలవిలలాడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

శనగ పంటలో భారీ నష్టాలు చవిచూసి టమోటాలు పండించడానికి అప్పులు చేశాం. మాకు మంచి పంట వచ్చింది. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50-60 బస్తాల టమోటాలను తీసుకెళ్లడమే కాకుండా, మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారని ధరణి చెప్పారు. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 11:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).