Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్, అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు.. ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
- Read in
- తెలుగు
మహారాష్ట్ర రాజకీయాల్లో గంట గంటలో మలుపు చోటు చేసుకుంటోంది. అస్సాం గౌహతి హోటల్లో తన మద్దతుదారులతో మకాం వేసిన శివ సేన రెబల్ గ్రూప్ సారధి ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుంది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇక సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు.. ఆదిత్య ఠాక్రే తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
Shiv Sena's Sanjay Raut hints at the dissolution of #Maharashtra Legislative Assembly amid the current political crisis in the state.
He tweets, "The ongoing political crisis in Maharashtra is heading to the dissolution of Vidhan Sabha." pic.twitter.com/rNyln0sFuh
— ANI (@ANI) June 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2022 02:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

