JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.
Newdelhi, Apr 27: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో (IIT) బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ -2024 (JEE Advanced Applications Today)కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. అభ్యర్థులు మే 7 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉన్నది. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించనున్నది. జేఈఈ మెయిన్ ర్యాంకులు గురువారం విడుదలైన విషయం తెలిసిందే.
#JEEAdvanced2024 registration will begin today
The steps to apply is given herehttps://t.co/sjOTXTc8PQ
— Hindustan Times (@htTweets) April 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 27, 2024 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

