DGCA Slaps Fine of Rs 98 Lakh on Air India: ఎయిర్ ఇండియాకు భారీ షాకిచ్చిన డీజీసీఏ, అర్హత లేని సిబ్బందితో విమానాలు నడిపినందుకు రూ. 98 లక్షల పెనాల్టీ
తగిన అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు ఎయిర్ ఇండియా లిమిటెడ్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది. అదనంగా, DGCA ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్కు రూ. 6 లక్షలు, డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్కు రూ. 3 లక్షల జరిమానా విధించింది.
తగిన అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు ఎయిర్ ఇండియా లిమిటెడ్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ. 98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది. అదనంగా, DGCA ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్కు రూ. 6 లక్షలు, డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. అవసరమైన అర్హత ప్రమాణాలను అందుకోని సిబ్బందితో ఎయిర్లైన్ విమానాలను నడుపుతున్నందున ఎయిర్ ఇండియా లిమిటెడ్పై DGCA ఈ భారీ జరిమానాను ప్రకటించింది. ఎయిరిండియా విమానం పుడ్లో మెటల్ బ్లేడ్, ప్రయాణికుడి ఫిర్యాదుపై కంపెనీ స్పందన ఏంటంటే..
Here's ANI Tweet
Directorate General of Civil Aviation (DGCA) has imposed a financial penalty of Rs 98 lakh on Air India Limited for operating flights with non-qualified crew members. In addition, a penalty of Rs 6 lakh and Rs 3 lakh respectively is imposed on the Director Operations and Director…
— ANI (@ANI) August 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 23, 2024 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

