Rahul Gandhi Panauti Remark: ప్రధాని మోదీపై పనౌతీ, పిక్‌ పాకెటర్‌ వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకీ నోటీసులు జారీ చేసిన ఈసీ, ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Rahul Gandhi Panauti Remark: ప్రధాని మోదీపై పనౌతీ, పిక్‌ పాకెటర్‌ వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకీ నోటీసులు జారీ చేసిన ఈసీ, ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Congress leader Rahul Gandhi takes dig at PM Narendra Modi after India's World Cup loss to Australia, BJP hits back (Photo-X)

ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమి నేపథ్యంలో మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫైనల్‌ సందర్బంగా మోదీ స్టేడియంకు వెళ్లడం వల్లే టీమిండియా ఓడిపోయిందని రాహుల్‌ అన్నారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీని అపశకునంగా రాహుల్‌ పోల్చారు. ఈ క్రమంలో మోదీని పనౌతీ, పిక్‌ పాకెటర్‌ అంటూ రాహుల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం, ఈసీ.. రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్‌ వ్యాఖ్యలపై ఈనెల 25లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Congress leader Rahul Gandhi takes dig at PM Narendra Modi after India's World Cup loss to Australia, BJP hits back (Photo-X)

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 23, 2023 08:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).