IAF Helicopter Crash: హెలికాఫ్టర్ ప్రమాదంలో నలుగురు మృతి, హెలికాఫ్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపిన అధికారులు, ఇంకా కానరాని బిపిన్ రావత్, ఆయన సతీమణి జాడ
తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఘటనా స్ధలంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని, హెలికాఫ్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు.
తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఘటనా స్ధలంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని, హెలికాఫ్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హెలికాఫ్టర్లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ సహా కుటుంబ సభ్యులు, ఆయన సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్ కోయంబత్తూర్, కూనూర్ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వాయుసేన అధికారులు తెలిపారు.
Four bodies recovered, three injured persons rescued from IAF helicopter crash site in TN: Official sources
— Press Trust of India (@PTI_News) December 8, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2021 02:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

