H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కల్లోలం, అత్యధికంగా 352 కేసులు నమోదు, హెచ్3ఎన్2 వైరస్ సోకి ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందినట్లుగా వార్తలు
మహారాష్ట్రలో హెచ్3ఎన్2 వైరస్ సోకి అహ్మద్ నగర్కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్3ఎన్2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
మహారాష్ట్రలో హెచ్3ఎన్2 వైరస్ సోకి అహ్మద్ నగర్కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్3ఎన్2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే విద్యార్థి మృతికి గల ప్రధాన కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇతను ఇన్ఫ్లూయెంజాతో చనిపోయినట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మహారాష్ట్రలో 352 H3N2 వైరస్ కేసులు నమోదయినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Here's Update
#Maharashtra reports 352 cases of H3N2 virus, treatment underway, hospitals on alert: Health Min Tanaji Sawant.https://t.co/bazNOzd1J0
— TIMES NOW (@TimesNow) March 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 15, 2023 06:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

