Independence Day 2022: హిమాలయ పర్వతాల్లో మోగిన భారత్ మాతాకి జై నినాదాలు, సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సైన్యం
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతాకి జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మారుమోగాయి.అదేవిధంగా సిక్కింలో సముద్రమట్టానికి 18,800 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని చేతబూని పరేడ్ నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.
#WATCH | Uttarakhand: ITBP personnel celebrate #IndependenceDay at an altitude of 17,500 feet in Uttarakhand pic.twitter.com/Fn17Ndz2UF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 15, 2022
#WATCH | Sikkim: ITBP jawans celebrate #IndependenceDay at a peak of 18,800 feet in Sikkim pic.twitter.com/vNGmn5eDzQ
— ANI (@ANI) August 15, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

