Karnataka Shocker: వధువుకు తాళి కట్టే ముందు కట్నం ఇంకా ఎక్కువ ఇవ్వాలని వరుడు డిమాండ్, అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. లోకమాన్య చౌల్ట్రీలో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో వరుడి కుటుంబీకులు వంద గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెళ్లి జరగదని తెలిపారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుడిని వరకట్న వేధింపుల కింద పోలీసులు అరెస్ట్ చేశారు.
Here's IANS News
A groom was arrested and sent to prison for demanding dowry in #Belagavi district of #Karnataka, said officials on Tuesday.
According to police, it was agreed upon by the family of the bride to give 50 grams of gold and Rs 1 lakh cash for the bridegroom. The marriage was… pic.twitter.com/fm5peeSGLP
— IANS (@ians_india) January 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

