Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడి రెండు ముక్కలైన జీపు, తొమ్మిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి, మరో 5 గురికి తీవ్ర గాయాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్‌ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్‌ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడి రెండు ముక్కలైన జీపు, తొమ్మిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి, మరో 5 గురికి తీవ్ర గాయాలు
Jeep Carrying 12 Persons Falls Into 30-Metre Deep Gorge Near Mananthavady in Wayanad

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్‌ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్‌ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది. మృతదేహాలను వయనాడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.

Jeep Carrying 12 Persons Falls Into 30-Metre Deep Gorge Near Mananthavady in Wayanad

Here's ANI VIdeo

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 25, 2023 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).