లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, రజినీకాంత్‌, అజిత్‌, తమిళిసై తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరులో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఓటు వేశారు.  వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే, ముందు మీ ఓటు వేసి ఇతర పనులు చేసుకోవాలని పిలుపు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)