Night Curfew in Madhya Pradesh: కేసులు లేవు.. అయినా రాత్రి కర్ఫ్యూ విధించిన మధ్యప్రదేశ్ సర్కారు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపిన సీఎం
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in Madhya Pradesh) విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు,
- Read in
- తెలుగు
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in Madhya Pradesh) విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల కోసమే రాత్రి కర్ఫ్యూ ప్రవేశపెట్టిందని సీఎం తెలిపారు. తాజాగా దేశంలో కర్ఫ్యూ విధించిన తొలి రాష్ట్రంగా ఎంపీ నిలిచింది.
In view of #COVID19 cases, Madhya Pradesh govt imposes night curfew (11 pm to 5 am) from today till further orders: Chief Minister Shivraj Singh Chouhan
(File pic) pic.twitter.com/gu5BNLiep3
— ANI (@ANI) December 23, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 24, 2021 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

