టౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి... ముషీరాబాద్ ఏసీపీ దేవేందర్ లంచం తీసుకొని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆందోళన చేసిన అనిల్ కుమార్. డిప్యూటీ కమిషనర్ మరియు ఏసీపీ నాకు అన్యాయం చేశారు అంటూ ఆందోళన.. మా తాత ఆస్తి విషయంలో మాకు రావాల్సిన వాటా రాకుండా మా మామయ్య అక్రమంగా ఇళ్లు కడుతున్నాడని కంప్లెయింట్ ఇచ్చి ఆరు నెలలు అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన అనిల్ కుమార్.

నెల రోజులపాటు హైదరాబాద్‌ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??

Man commits suicide by pouring petrol on GHMC Prajavani

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)