Delhi Excise Policy Scam Case: మద్యం కుంభకోణం కేసు, సిసోడియాకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది.
- Read in
- తెలుగు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సిసోడియా ఓ ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే బెయిల్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
ANI Tweet
Delhi High Court dismisses bail plea of Manish Sisodia, Former Delhi's Deputy Chief Minister in CBI case alleging corruption in implementation of previous liquor policy in national capital. pic.twitter.com/hpuLN7X3Mn
— ANI (@ANI) May 30, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 30, 2023 01:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

