Covid in Odisha: కరోనాతో ఒడిశా ప్రభుత్వం అలర్ట్, కొత్త మార్గదర్శకాలు విడుదల, జనవరి 7 ఉదయం 5 గంటల నుండి ఫిబ్రవరి 1 ఉదయం 5 గంటల వరకు అమలులోకి..

ఒడిశా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 7 ఉదయం 5 గంటల నుండి ఫిబ్రవరి 1 ఉదయం 5 గంటల వరకు అమలులోకి వస్తాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. 10, 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి.

Covid in Odisha: కరోనాతో ఒడిశా ప్రభుత్వం అలర్ట్, కొత్త మార్గదర్శకాలు విడుదల, జనవరి 7 ఉదయం 5 గంటల నుండి ఫిబ్రవరి 1 ఉదయం 5 గంటల వరకు అమలులోకి..
COVID19 Outbreak in India. (Photo Credit: PTI)

ఒడిశా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 7 ఉదయం 5 గంటల నుండి ఫిబ్రవరి 1 ఉదయం 5 గంటల వరకు అమలులోకి వస్తాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం 12వ తరగతి వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. 10, 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతాయి. దుకాణాలు ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. మార్కెట్లు/సినిమా హాళ్లు రాత్రి 9 గంటలకు మూసివేయబడతాయి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 05, 2022 08:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).