Mark Zuckerberg: కరోనా కేసుల కంటెంట్ తొలగించాలంటూ బైడెన్ యంత్రాంగం మాపై ఒత్తిడి తెచ్చింది.. మెటా సీఈవో జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు
కరోనా సంక్షోభ సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.
Newdelhi, Aug 27: కరోనా సంక్షోభ (Corona Cases) సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) సంచలన ఆరోపణలు చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చినట్టు పేర్కొన్న జూకర్బర్గ్.. ఇప్పుడు దానిపై చింతిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో అమెరికా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయంశంగా మారింది.
#Meta CEO Says He was ‘pressured’ by Biden to pull #COVID content, & that he regrets the company’s decision to accede to the demands#MarkZuckerberg #BidenHarris2024 pic.twitter.com/m9xu5Cpt10
— CNBC-TV18 (@CNBCTV18Live) August 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 27, 2024 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

