Jitendra Singh Corona: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జితేంద్ర సింగ్ పలు పోర్ట్ఫోలియాలు నిర్వహిస్తున్నారు. పీఎంఓలో సహాయ మంత్రిగానే కాకుండా, జమ్మూకశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గం లోక్సభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
Here's Dr Jitendra Singh Tweet
I have today tested #COVID positive with symptoms.
Please get yourself screened if you were in my contact recently and take care.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 20, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 20, 2021 03:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

