Uttarakhand: రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన, ఆరుమందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై రుద్రప్రయాగ్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని నార్కోటా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో అర డజను మందికి పైగా కూలీలు గాయపడ్డారు. 6 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Uttarakhand: రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన, ఆరుమందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
More than half a dozen labourers injured after the collapse of an under-construction bridge near Narkota (Photo-ANI)

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై రుద్రప్రయాగ్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని నార్కోటా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో అర డజను మందికి పైగా కూలీలు గాయపడ్డారు. 6 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంకా 4-5 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. SDRF రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 20, 2022 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).