PM Modi Speech in Rajya Sabha: ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది మీరే, ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళితే ఆయన ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ధ్వజమెత్తారు. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా పడగొట్టిందని మోదీ వివరించారు. కాంగ్రెస్ పాలకులు 600కి పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టారని విమర్శించారు. గాంధీ పేరు ఉన్న నేతలు ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.
Here's ANI Tweet
In Tamil Nadu too, govts of veterans like MGR & Karunanidhi were dismissed by Congress people. Sharad Pawar's govt was toppled too. We have seen what happened with NTR when he was in US for treatment & attempts were made to topple his govt: PM Modi pic.twitter.com/gmaJAxUFMJ
— ANI (@ANI) February 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 09, 2023 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

