West Bengal: పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస, బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్రపై దాడి, టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ
ఉప ఎన్నిక జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం కోసం ఇవాళ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. తన వాహనశ్రేణిలో ఓ బూత్ను పరిశీలించేందుకు వచ్చిన అగ్నిమిత్రపై దాడి జరిగింది.
ఉప ఎన్నిక జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం కోసం ఇవాళ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. తన వాహనశ్రేణిలో ఓ బూత్ను పరిశీలించేందుకు వచ్చిన అగ్నిమిత్రపై దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అగ్నిమిత్ర వాహనంపై రాళ్లు రువ్వారు. కర్రలతో తమ సెక్యూర్టీపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అసన్సోల్లో తామే గెలవబోతున్నట్లు ఆమె చెప్పారు.
#WATCH | West Bengal: Violence breaks out in Asansol where bypoll voting to Lok Sabha seat is underway. Agnimitra Paul, who is BJP candidate for the seat alleges, "TMC people attacked us, hurled stones at our convoy. Police doing nothing... " pic.twitter.com/pdQGZWF57h
— ANI (@ANI) April 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 12, 2022 12:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

