AAP: జాతీయ పార్టీకి అర్హత సాధించిన ఆమ్ ఆద్మీ, పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేసిన అధినేత అరవింద్ కేజ్రీవాల్, జాతీయ పార్టీగా అవతరించిందని హర్షం వ్యక్తం
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హతను సాధించింది. దీంతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హతను సాధించింది. దీంతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం సంతోషంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హత సాధించిందన్నారు. పదేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవతరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Here's ANI Tweet
Today, the AAP has become a national party. Results of #GujaratElections have come and the party has become a national party. 10 yrs ago AAP was a small party, now after 10 yrs it has govts in 2 states & has become a national party:AAP national convenor & Delhi CM Arvind Kejriwal pic.twitter.com/dgDshy8GnO
— ANI (@ANI) December 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2022 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

