Lok Sabha Elections 2024: యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య కుదిరిన పొత్తు, 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ, మిగతా 63 సీట్లలో కూటమి అభ్యర్థులు పోటీ
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్లను కాంగ్రెస్కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య పొత్తు ఖరారైంది. ఇండియా విపక్ష కూటమిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్లను కాంగ్రెస్కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మిగిలిన 67 సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా ఇరు పార్టీల మధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఖరారు కావడంతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
Here's ANI Video
#WATCH | Congress Uttar Pradesh in-charge Avinash Pande says, "I am delighted to tell you that it has been decided that in Uttar Pradesh the INC will contest on 17 seats and the remaining 63 seats will have candidates of INDIA Alliance - from SP and other parties." pic.twitter.com/mRBa3ErTqQ
— ANI (@ANI) February 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2024 06:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

