UP Elections 2022: యూపీలో బీజేపీకి మళ్లీ షాక్, పార్టీని వీడిన మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ, సమాజ్వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మళ్లీ షాక్ తగిలింది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మళ్లీ షాక్ తగిలింది. తాజాగా మరో మంత్రి ధరమ్ సింగ్ సైనీ బీజేపీకి గుడ్బై చెప్పి సమాజ్వాదీ పార్టీలో చేరారు. సైనీని సమాజ్వాదీలోకి ఆహ్వానిస్తున్నానంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితమే మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి టాటా చెప్పి సమాజ్వాదీలో చేరారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కమలం పార్టీని వదిలి ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ కేబినెట్కు ఓబీసీ నేత దారా సింగ్ చౌహాన్ బుధవారం రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా అంకితభావంతో పని చేశానని, అయితే దళితులు, ఓబీసీలు, నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదని చౌహాన్ అన్నారు.
UP: After quitting as a minister, Dharam Singh Saini meets Samajwadi Party president Akhilesh Yadav
"I welcome him to the Samajwadi Party," Yadav tweets pic.twitter.com/jPhHd66tOx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 13, 2022 03:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

