Yoga Mahotsav: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Hyderabad, May 27: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) (జూన్ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్తో (Countdown) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘యోగా మహోత్సవ్’ (Yoga Mahotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Tune in to the live stream of 'Yoga Mahotsav' at Parade Grounds, Secunderabad!
Witness the 25-day countdown to International Day of Yoga 2023 and immerse yourself in the transformative power of yoga. 🧘♀️🌟 #YogaMahotsav #IDY2023 #25DaystoIDYhttps://t.co/HJj8SiQykx
— Ishwar Basavaraddi (@Ishwar1000) May 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 27, 2023 10:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

