Over 50 Char Dham Pilgrims Have Died: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి.. గర్హాల్ కమిషనర్ వెల్లడి
15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు.
Newdelhi, May 25: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ ధామ్ (Char Dham) యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు (Pilgrims) మృతి చెందారని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, 14 మంది బద్రినాథ్ లో, 23 మంది కేదార్ నాథ్ లో మరణించారని వివరించారు. 50 ఏండ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు.
Uttarakhand: Over 50 Char Dham Pilgrims Have Died Within 2 Weeks Of Yatra, Mostly Due To 'Heart Attacks' https://t.co/zFmHGDXodq
— BillionIndian5 (@BillionIndian5) May 25, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 25, 2024 10:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

