Sabarimala Income: ఈ ఏడాది భారీగా పెరిగిన శబరిమల ఆదాయం.. ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే??
శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది.
Sabarimala, Jan 21: శబరిమలలోని (Sabarimala) అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తుల రద్దీ పెరిగింది. మండల-మకరవిళక్కు సీజన్లో ఆలయానికి రూ.357.47 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే 10.35 కోట్ల ఆదాయం పెరిగినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఈ సీజన్ లో 50,06412 మంది యాత్రికులు శబరిమలకు చేరుకున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 44 లక్షలుగా ఉంది.
Swami saranam Ayyappa 347.59 Three hundred and fourty thousand crore Fifty seven lakh of income in Sabarimala in 70 days . Can yu spend 100 crore for better development per year hon @pinarayivijayan how days yu can trouble pilgrimage of Sabarimala. Kindly do some @narendramodi ji
— girishviswanath (@girisean) January 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 21, 2024 10:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

