Chennai, Jan 30: తమిళనాడులో (Tamilnadu) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌ (Bike)పై వెళ్తూ లారీ వెనుక ఆగారు. ఇంతలో వెనక నుండి వచ్చి ఇంకో లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి దంపతులు చనిపోగా, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Family Pension for Women’s Children: భర్తకు బదులు పిల్లలను నామినేట్‌ చేయొచ్చు.. పెన్షన్‌ నిబంధనలను సడలిస్తూ మహిళలకు వెసులుబాటునిచ్చిన కేంద్రప్రభుత్వం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)