Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ఎనర్జీ మాములుగా లేదుగా, స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత, సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం (సెప్టెంబర్ 19) కేరళలోని పున్నమడ సరస్సులో స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. తన "భారత్ జోడో యాత్ర" అలప్పుజా జిల్లాకు చేరుకున్నప్పుడు, గాంధీ మత్స్యకారులతో సంభాషించారు.
- Read in
- తెలుగు
కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం (సెప్టెంబర్ 19) కేరళలోని పున్నమడ సరస్సులో స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. తన "భారత్ జోడో యాత్ర" అలప్పుజా జిల్లాకు చేరుకున్నప్పుడు, గాంధీ మత్స్యకారులతో సంభాషించారు. కేరళ యొక్క అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ పడవ పోటీలో పాల్గొన్నారు. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్న కాంగ్రెస్ ఎంపీ, “మనమందరం కలిసి సంపూర్ణ సామరస్యంతో పనిచేసినప్పుడు, మనం సాధించలేనిది ఏమీ లేదు. అని ట్వీట్ చేశారు.
When we all work together in perfect harmony, there is nothing we cannot accomplish. #BharatJodoYatra pic.twitter.com/31fW5XX730
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 20, 2022 01:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

