ఈ సంవత్సరం జరగనున్న మహిళల IPL మీడియా హక్కులను Viacom18 చేజిక్కించుకుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యదర్శి జే షా అధికారిక ప్రకటన ప్రకారం.. వయాకామ్ మొత్తం ఐదేళ్లకు రూ. 951 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. భారతదేశంలో మహిళా క్రికెట్ వృద్ధిలో ఇది నిజంగా చారిత్రాత్మక పరిణామంగా చెప్పవచ్చు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)