Andhra Pradesh: విల్లు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ, సీఎం జగన్ అనుకోని గిఫ్ట్ వీడియో, విల్లు, బాణంతో పాటుగా మరొక గిఫ్ట్ అందించిన ఏపీ ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అలాగే నటరాజుఅల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు.
- Read in
- తెలుగు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అలాగే నటరాజుఅల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
AP Cm Jagan SUPERB Gift To PM Modi | Sakshi TV Live Unlimited videos free download! Dont miss the chance to get to know the App which 10000000+ person love the most https://t.co/vkVU1eOqze pic.twitter.com/x4DOF3VnFJ
— Shaikkhaderali (@Shaikkhaderal20) July 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 04, 2022 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

