Nara Lokesh on Chandrababu Vision 2020: వీడియో ఇదిగో, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతీమాట నిజమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Nara Lokesh on Chandrababu Vision 2020
దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు
చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతీమాట నిజమైంది - మంత్రి నారా లోకేష్ pic.twitter.com/DUEP1JhdnJ
— Telugu Scribe (@TeluguScribe) January 8, 2025
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తుంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు. #APWelcomesModiji #Modi4ViksitAndhra #NaraLokesh#AndhraPradesh pic.twitter.com/8qkQWEKjtL
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు గారు నెరవేర్చుతున్నారు. ఒకేసారి వెయ్యి పెన్షన్ పెంచారు, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు, దీపం పధకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. త్వరలోనే మిగతా హామీలు కూడా అమలు చేస్తున్నారు.… pic.twitter.com/IB7nixgcZU
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
ప్రభుత్వ కొనసాగింపు అభివృద్ధికి ఎంతో ముఖ్యం. మూడు సార్లు వరుసగా గెలిచిన ప్రధాని మోదీ గారి నాయకత్వం అందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టింది, తరువాత ప్రభుత్వం మారటంతో విధ్వంసం జరిగింది. ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే అభివృద్ధి సాధ్య పడుతుంది.… pic.twitter.com/776ZYLUFdp
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 08, 2025 06:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

