MP Vijayasai Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో విజయసాయి రెడ్డి భేటీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలని అడిగిన వెంటనే మోదీ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని... చాలా సంతోషకరమని చెప్పారు. అన్ని పెండింగ్ సమస్యలపై మోదీతో లోతుగా చర్చించానని చెప్పారు.
The Hon’ble PM Sri @NarendraModi was gracious enough to give me an appointment today to discuss important issues of the State of Andhra Pradesh, which the @YSRCParty has been raising in the Winter Session of the Parliament. Had a detailed discussion on all pending issues. pic.twitter.com/3zwSEuLh5R
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 09, 2021 06:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

